Encounter : దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్

Encounter at Dantewada-Bijapur border Trinethram News : ఛత్తీస్‌గఢ్ దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్. 10మంది మావోయిస్టులు మృతి.. పలువురికి గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Eagle Eye : కోవర్టుల పై మావోయిస్టుల డేగ కన్ను

Eagle eye of Maoists on coverts Trinethram News : మేడ్చల్ జిల్లా వాసి రాధ హత్య నర్సింగ్ విద్యార్థి పల్లెపాటి రాధను హతమార్చిన మావోయిస్టులు.. ఆరేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరిన రాధ అలియాస్ నీల్సో.. పోలీసులకు కోవర్టుగా…

Encounter : భారీ ఎన్‌కౌంటర్‌.. 12మంది మావోయిస్టుల మృతి

Huge encounter.. 12 Maoists killed Trinethram News : Maharashtra : Jul 17, 2024, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. జారావండి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింద్ వెట్టి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య బుధవారం…

Collector of West Godavari : పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా: IPS ఉమేశ్ చంద్ర భార్య

As Collector of West Godavari District: Wife of IPS Umesh Chandra Trinethram News : అమరావతి : జులై 01ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టు లు, మావోయి స్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత…

Massive Encounter : భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

Massive encounter.. Four Maoists killed జూన్ 17, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్‌భమ్‌ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు.…

మందుపాతర పేలి ఏసు మృతిచెందటం బాధాకరమన్న మావోయిస్టులు

The Maoists are saddened by the death of Esu due to landmine explosion త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ములుగు వాజేడు మండలం కొంగాల అటవీప్రాంతంలో జూన్ 4న మందుపాతర పేలిన ఘటనపై మావోయిస్టులు స్పందించారు.మందుపాతర పేలి ఏసు…

ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

During the elections, the Maoists, who were agitated during the elections, exchanged fire in Chhattisgarh: Jawan Mrity ఛత్తీస్‌గఢ్‌ అటవి ప్రాంతాల్లో నక్సలైట్లు సంచరిస్తున్నా రన్న సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల ఈరోజుఉదయం కూంబింగ్…

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్

Trinethram News : పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి.. ఘటనాస్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం. కాంకేర్ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో ఘటన.

ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో భద్రతా దళాల కూబింగ్

Trinethram News : మన్యం జిల్లా:మార్చి26మన్యం జిల్లా పార్వతీపురం ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ల్లో, ఏవోబీ మావోస్టులు సంచరిస్తున్నారనే సమాచారం అందింది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ సీవో బీ డి.కాయ్‌ 65 బెటాలియ న్‌ పార్వతీపురం పరిధిలోని సుంకీ అటవీ ప్రాంతంలో…

Other Story

You cannot copy content of this page