LOC

TELANGANA

Chief Minister Relief Fund : ఆరోగ్య భద్రతనిస్తూ మెరుగైన వైద్యాన్ని అందించేది ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసీ

Chief Minister Relief Fund : అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరూ లబ్ధిదారులకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ముఖ్యమంత్రి […]

TELANGANA

LOC : ఎల్వోసీ….ఆపద కాలంలో ఆర్థిక భరోసా

LOC : త్రినేత్రం న్యూస్ : ఈరోజు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప

ANDHRAPRADESH

MLA Kavya Krishna Reddy : బైపాస్ సర్జరీకి రూ.2.45 లక్షల (ఎల్ .ఓ. సి,) అందజేసిన..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

త్రినేత్రం ఫిబ్రవరి: ఫిబ్రవరి 12:నెల్లూరు జిల్లా :కావలి బోగోలు మండలం: జక్కేపల్లి గూడూరు గ్రామానికి చెందిన నూకాలపాటి పోల్‌శెట్టి బైపాస్ సర్జరీ కోసం విజయవాడలోని రమేష్ కార్డిక్

TELANGANA

MLA Sri Ganesh : 3 లక్షల రూపాయల విలువైన LOC అందజేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాక ప్రాంతానికి చెందిన దుర్గళ్ళ గణేష్ సతీమణి రేణుక కి నిమ్స్ హాస్పటల్ వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని చెప్పడంతో వారు వైద్య

TELANGANA

MLA Jare Adinarayana : అత్యవసర సర్జరీకి లక్షా పదివేలు ఎల్.ఓ.సి అందించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. 26.09.2025 – శుక్రవారం. చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన ముత్తిని లావణ్య, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో

TELANGANA

MLA Jare : నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర సర్జరీలకు ఎల్వోసీలు అందించిన

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జి. సత్యావతి, మందలపల్లి గ్రామానికి చెందిన అడప విజయలక్ష్మికి అత్యవసర సర్జరీల నిమిత్తం

TELANGANA

CMRF : నాలుగు లక్షల(4,00,000) ముఖ్యమంత్రి సహాయ నిధి(ఎల్ ఓ సి) అందజేత

కుకట్పల్లి ఆగస్టు 28 (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ రాజు కాలనీ కి చెందిన రాసమల్ల అనసూయ(69) వైఫ్ ఆఫ్ రాసమల్ల కొమ్మలు,

TELANGANA

CPI : మెరుగైన చికిత్సకై కార్యకర్తకు కూనంనేని ఎల్ఓసీ

డిండి (గుండ్ల పల్లి) జులై 08 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని తవకలాపూర్ సిపిఐ గ్రామ శాఖ కార్యకర్త భయ్యా శ్రీను కుమారుడు భయ్యా వంశీ చైతన్య

INTERNATIONAL

Emergency Meeting : పాక్ ప్రధాని అత్యవసర సమావేశం

Trinethram News : భారత్ దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు.

TELANGANA

MLA Nenavat Balu Naik : పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే నా ప్రధాన లక్ష్యం

ఎంఎల్ఏ నేనావత్ బాలు నాయక్.దేవరకొండ మే 2 త్రినేత్రం న్యూస్. అనారోగ్యానికి గురైన వారికి LOCతో ఆసరాగా నిలుస్తున్న ఎమ్మెల్యే. ఆపదలో అన్న నేనున్నానంటూ ముఖ్యమంత్రి సహాయనిధితో

You cannot copy content of this page

Scroll to Top