Mon. Mar 9th, 2026

MLA Kavya Krishna Reddy : బైపాస్ సర్జరీకి రూ.2.45 లక్షల (ఎల్ .ఓ. సి,) అందజేసిన..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం ఫిబ్రవరి: ఫిబ్రవరి 12:నెల్లూరు జిల్లా :కావలి బోగోలు మండలం: జక్కేపల్లి గూడూరు గ్రామానికి చెందిన నూకాలపాటి పోల్‌శెట్టి బైపాస్ సర్జరీ కోసం విజయవాడలోని రమేష్ కార్డిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

ఈ చికిత్స నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఆశీస్సులతో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , ఈరోజు అమరావతిలోని తన నివాసంలో రూ.2.45,257 లక్షల విలువైన( ఎల్ .ఓ సి.)ను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా బాధితులు,వారి కుటుంబ సభ్యులు,ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , కృతజ్ఞతలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kavya Krishna Reddy donated Rs. 2.45 lakh (L.O.C)

Related Post

You cannot copy content of this page