Leopard : రాజమండ్రిలో చిరుతపులి కలకలం రేపింది

A leopard has created a stir in Rajahmundry Trinethram News : రాజమండ్రి శివార్లలో సంచరిస్తున్న చిరుతను పట్టుకునే ఆపరేషన్ కొనసాగుతోంది. బర్కా దివా అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌ల ద్వారా చిరుతపులి కదలికలను చిత్రీకరించారు.…

Srivari’s Annual onsecration :శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ

Ankurarpana today for Srivari’s annual consecration Trinethram News : తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరగనుంది. ఇవాళ సాయంత్రం శ్రీవారి ఆలయంలో అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు…

Leopard Attack : కారుపై పెద్దపులి దాడి

Leopard attack on car Trinethram News : Jun 17, 2024, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కారుపై పెద్దపులి దాడి చేసింది. మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె సమీపంలో నెల్లూరు-ముంబై హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్దపులి దాడి…

తిరుపతిలో మరోసారి చిరుత కలకలం

Cheetah is once again in Tirupati Trinethram News : తిరుపతి జిల్లా.. జిల్లాలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది.. తాజాగా వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచరిస్తోంది.. నిత్యం పశువుల కాపర్లు…

కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం

Trinethram News : అనంతపురం: కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు.. గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు

తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం

Trinethram News : Mar 28, 2024, తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలంతిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కాయి. భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు…

Kuno National Park లో ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది

Madhya Pradesh లోని Kuno National Prk లో ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో భారత్‌లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 13కు పెరిగింది.

తెలంగాణలో తగ్గిన చిరుతల సంఖ్య

రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గినట్టు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వెల్లడించింది. 2018 నాటికి తెలంగాణలో 334 చిరుత పులులు ఉండగా.. 2022లో వాటి సంఖ్య 297కు తగ్గిందని… ఇదే సమయంలో ఏపీలో చిరుతల సంఖ్య 492 నుంచి…

బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత

మహారాష్ట్ర – ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికి బిందెలో తల పెట్టగా అందులో ఇరుక్కుపోయింది. చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు.

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది

Trinethram News : నంద్యాల జిల్లా, శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది.. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది.. చిరుతపులిని చూసిన స్దానికులు, భక్తులు సత్రాల పైనుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్ లలో…

You cannot copy content of this page