498A : సహజీవనం చేసే వ్యక్తిపై 498A వర్తించదు: హైకోర్టు

498A not applicable on cohabitant: High Court Trinethram News : కేరళ : చట్టబద్ధంగా వివాహం కానప్పుడు భాగస్వామిపై 498ఏ కేసు పెట్టడం కుదరదని కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళ తనపై పెట్టిన కేసును…

Zika Virus : కేరళలో బయటపడ్డ జికా వైరస్ కేసులు

Zika virus cases reported in Kerala Trinethram News : Jun 27, 2024, కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్‌ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. మొదట ఒక 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్‌…

ప్రపంచంలోనే రిచ్ టెంపుల్

The richest temple in the world ప్రపంచంలోనే రిచ్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళా తిరువనంతపురం అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం…

BJP’s Historical Victor : కేరళలో బీజేపీ చారిత్రక విజయం.. ఎంపీగా గెలుపొందిన నటుడు సురేష్‌ గోపి

BJP’s historical victory in Kerala.. Actor Suresh Gopi won as MP ప్రముఖ మలయాళ నటుడు, బీజేపీ నేత సురేష్‌ ప్రభు లోక్‌సభ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు. కేరళలోని త్రిసూర్ స్థానం నుంచి పోటీ చేసిన సురేష్‌…

కేరళ లోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం నుండి భారీ విముక్తి

Massive liberation of Sri Padmanabha Swamy Temple in Kerala from the communist government Trinethram News : రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ హక్కు లేదు…రెండు లక్షల కోట్ల ఆస్తులు, గొప్ప వారసత్వం కలిగిన…

కేరళలో వెలుగులో చూసిన మరో కిడ్నీ రాకెట్

Another kidney racket seen in light in Kerala హైదరాబాద్ కేంద్రంగా నడిచిన కిడ్నీ రాకెట్.. హైదరాబాద్ లో ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందంటున్న కేరళ పోలీసులు.. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకెళ్లిన కిడ్నీ ఆపరేషన్లు..…

ఇక వడగాల్పులు ఉండవు

Trinethram News : ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో…

కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ

Trinethram News : Smriti Irani : కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ అధికారిణి స్మృతి ఇరానీ కాంగ్రెస్ కమ్యూనిస్టులపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు భారత కూటమిలో భాగస్వాములు. అయితే, సీపీఐ వాయనాడ్ నుంచి అన్నీ రాజాను అభ్యర్థిగా…

టికెట్ అడిగిన టీటీఈని రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికుడు.. కేరళలో షాకింగ్ ఘటన

జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాసులోకి ఎక్కడంపై టీటీఈ ప్రశ్నించడంతో గొడవ పక్కనే పట్టాలపై పడ్డ టీటీఈ.. పైనుంచి దూసుకెళ్లడంతో ముక్కలైన టీటీఈ శరీరం నిందితుడిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించిన తోటి ప్రయాణికులు జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాస్…

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్

Trinethram News : Nirmala Sitharaman : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె గురువారం కేరళలో పర్యటించారు. ఆమె పోటీ గురించి చాలా మంది విలేకరులు…

You cannot copy content of this page