ప్రొఫెసర్ గా. ఎంపికైన.బైసాని

ప్రొఫెసర్ గా. ఎంపికైన.బైసాని. Trinethram News : ప్రకాశం.జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం.AP SCERT లో ప్రొఫెసర్ గా ఎన్నికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల L. కోట, కంభం మండలం ప్రధానోపాధ్యాయులు బైసాని వెంకట రామ కృష్ణ గారికి హృదయ…

ప్రతిష్టాత్మకంగా పేరెంట్ మీటింగ్ ఏర్పాట్లు.భాస్కర్ నాయుడు

ప్రతిష్టాత్మకంగా పేరెంట్ మీటింగ్ ఏర్పాట్లు.భాస్కర్ నాయుడు…Trinethram News : ప్రకాశం జిల్లా. కంభం: మండలంలో మెగా పేరెంట్,టీచర్ సమావేశాలకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎన్ఆర్ తురిమెళ్ల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు బుధవారం ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తూ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్…

నేషనల్ అచీవ్మెంట్ సర్వే (NAS)పరీక్షల పరిశీలన

నేషనల్ అచీవ్మెంట్ సర్వే (NAS)పరీక్షల పరిశీలన…. Trinethram News : ప్రకాశం జిల్లా…. కంభం: జాతీయ సాధన సర్వేలో భాగంగా మండలంలోని 7 పరీక్ష కేంద్రాలలో బుధవారం నిర్వహించిన పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ జాతీయ స్థాయి సామర్ధ్యాల అంచనా పరీక్షలను ఎంఈఓ-2…

వైకల్యాలను ఓటమిగా అంగీకరించవద్దు: ఎంఈఓ

వైకల్యాలను ఓటమిగా అంగీకరించవద్దు: ఎంఈఓTrinethram News : ప్రకాశం జిల్లా కంభం.కంభం: వైకల్యాలను ఓటమిగా అంగీకరించవద్ధని, లోపాలను శాపాలుగా భావించవద్దని ఎంఈఓలు బి.మాల్యాద్రి , టి.శ్రీనివాసులు అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా…

సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి: సి.ఐ

సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి: సి.ఐ Trinethram News : ప్రకాశం జిల్లా కంభం..సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సీఐ మల్లికార్జున రావు అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలలో నూతన పోకడలు,గంజాయి, డ్రగ్స్ దుర్వినియోగం, మహిళలు,బాలికలపై అఘాయిత్యాలు, బాల్య…

మెగా పేరెంట్స్ సమావేశాన్ని పండుగలా నిర్వహించాలి

మెగా పేరెంట్స్ సమావేశాన్ని పండుగలా నిర్వహించాలిTrinethram News : ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం.కంభం: డిసెంబర్ 7న నిర్వహించనున్న మెగా పేరెంట్, టీచర్ సమావేశాన్ని పండుగ వాతావరణంలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన.శశిధర్ కోరారు. పాఠశాలల సమగ్ర…

మధ్యాహ్న భోజనాలలో మెనూ పాటించాలి: ఎంఈవో

మధ్యాహ్న భోజనాలలో మెనూ పాటించాలి: ఎంఈవోTrinethram News : ప్రకాశం జిల్లా కంభం. డొక్కా.సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను మెనూ ప్రకారం నిర్వహించాలని ఎంఈవోలు మాల్యాద్రి, శ్రీనివాసులు అన్నారు.శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రంగరాజు ఎయిడెడ్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాలను…

అపార్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి

అపార్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి…… ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం.కంభం: మండలంలో పాఠశాల విద్యార్థుల అపార్ నమోదు ప్రక్రియను వేగవంతంగా, త్వరితగతిన పూర్తి చేయాలని ఎంఈవో-2 టి.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం స్థానిక వాసవి విద్యానికేతన్, ఆల్ఫా, గౌతమ్ స్కూల్…

బంగారు బాల్యంపై అవగాహన ర్యాలీ

బంగారు బాల్యంపై అవగాహన ర్యాలీ…Trinethram News : ప్రకాశం జిల్లాకంభం మండలంలోని తురిమెళ్ళ అంగన్వాడి కార్యకర్తలు, ఎన్ ఆర్ తురిమెల్ల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం బంగారు బాల్యంపై భారీ ర్యాలీని నిర్వహించారు. సర్పంచి మాదా.సుభద్ర ఆధ్వర్యంలో ఆశాలు, అంగన్వాడి కార్యకర్తలు…

మధ్యాహ్న భోజనాలను తనిఖీ చేసిన ఎంఈవో-2

మధ్యాహ్న భోజనాలను తనిఖీ చేసిన ఎంఈవో-2Trinethram News : ప్రకాశం జిల్లా కంభం.. స్థానిక ఆదిఆంధ్ర ప్రాథమిక పాఠశాలలో డొక్కా.సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను మండల విద్యాశాఖాధికారి-2 టి.శ్రీనివాసులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోజనాల రుచి, నాణ్యతలను పరిశీలించి, వంట…

Other Story

You cannot copy content of this page