జూలై 7, 2026

WhatsApp Image 2024 12 05 at 16.33.26

TRINETHRAM NEWS

ప్రొఫెసర్ గా. ఎంపికైన.బైసాని.

Trinethram News : ప్రకాశం.జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం.
AP SCERT లో ప్రొఫెసర్ గా ఎన్నికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల L. కోట, కంభం మండలం ప్రధానోపాధ్యాయులు బైసాని వెంకట రామ కృష్ణ గారికి హృదయ పూర్వక అభినందనలు.. విద్యా వ్యవస్థ లో మంచి సంస్కరణలు తీసుక రాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page