ఏషియన్ టేబుల్ టెన్నిస్లో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు

Trinethram News : కజకిస్తాన్ లో జరుగుతున్న ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్-2024లో భారత మహిళలజట్టు చరిత్ర సృష్టించింది. ఇందులో భారత జట్టు తొలిసారి కాంస్యం సాధించింది. ఏషియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ ఈ పోటీలు నిర్వహిస్తున్న 1972 నుంచి భారత…

You cannot copy content of this page