Ahmedabad Crime Branch : అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ భారీ స్థాయిలో చొరబాటుదారులను అదుపులోకి తీసుకుంది

గుజరాత్ : అహ్మదాబాద్, గుజరాత్ – ఒక ప్రధాన ఆపరేషన్‌లో భాగంగా, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ చందోలా ప్రాంతం నుండి 457 మంది అనుమానిత చొరబాటుదారులను అదుపులోకి తీసుకుంది, హోం శాఖ సహాయ మంత్రి మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్…

Jagadish Reddy : కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : Telangana : అది NDSA రిపోర్టు కాదు NDA రిపోర్టు.. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారు ? కేవలం కొన్ని పత్రికలకు కలలో వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం…

Plane Crashes : కుప్పకూలిన ప్రైవేట్ శిక్షణ విమానం

Trinethram News : గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లాలో ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. అమ్రేలి విమానాశ్రయం నుంచి బయలుదేరిన శిక్షణా విమానం అమ్రేలి పట్టణం గిరియా రోడ్ ప్రాంతంలోని ఇళ్ల మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి ట్రైనీ…

Major Fire in NTPC : ఎన్‌టీపీసీ ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం

రూ.400 కోట్లు ఆస్తి నష్టం ! Trinethram News : గుజరాత్‌ దాహోద్‌ లోని భటివాడలో నిర్మాణంలో ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 70 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ…

Drugs Seized : గుజరాత్‌లో రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

Trinethram News : గుజరాత్ : ఈ ఆపరేషన్ చేపట్టిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, భారత తీర గస్తీ దళం.. వీటిని స్మగ్లర్లు పారిపోయే ముందు అరేబియా సముద్రంలో పడేసినట్లు తెలిపిన అధికారులు.. పట్టుబడిన డ్రగ్స్ను మెథాంఫేటమిన్‌గా అనుమానిస్తున్న అధికారులు.…

Rahul letter to Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ

Trinethram News : “కేరళ, గుజరాత్, అండమాన్ & నికోబార్ తీరప్రాంతంలో ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్న రాహుల్ లక్షలాది మంది మత్స్య కారుల జీవనోపాధి మరియు జీవన విధానంపై ఆందోళన ఆఫ్‌షోర్ మైనింగ్…

Commonwealth Games : 2030 కామన్వెల్త్ గేమ్స్‌ నిర్వహణకు బిడ్‌ దాఖలు చేసిన భారత్‌

Trinethram News : Mar 21, 2025, ఒలింపిక్‌ తర్వాత అత్యంత ఆదరణ పొందిన, ఎక్కువ దేశాలు బరిలో నిలిచే కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. 2030 కామన్వెల్త్‌ క్రీడలను గుజరాత్‌లో నిర్వహించేందుకు భారత్‌ బిడ్‌ దాఖలు చేసినట్లు…

PM Modi : మే నెలలో సింహాల గణన

Trinethram News : ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు గుజరాత్ లో నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసియాటిక్ సింహాల జనాభా గణన ఈ ఏడాది మేలో…

PM Modi : సోమనాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆదివారం సోమనాథ్‌ దివ్యక్షేత్రాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. తొలుత జామ్‌నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన…

అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణ యోచనలో : ముకేశ్ అంబాని

అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణ యోచనలో : ముకేశ్ అంబాని Trinethram News : గుజరాత్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను భారత్లో నిర్మించాలని చూస్తున్నారు.గుజరాత్ లోని జామ్నగర్లో దీన్ని ఏర్పాటు…

Other Story

You cannot copy content of this page