government

ANDHRAPRADESH

Pawan Kalyan : 1.20 కోట్ల ఉపాధి కూలీలకు ప్రమాదబీమా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు. కూలీల వివరాలతో ఫీల్డ్ అసిస్టెంట్లు బ్యాంకులో నమోదు చేయించాలి. Trinethram News : రాష్ట్రం లోని […]

TELANGANA

MLA Jare : ప్రజాసంక్షేమం లక్ష్యంగా రూపొందిన ప్రత్యేక రెవిన్యూ చట్టమే భూ భారతి ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్

ANDHRAPRADESH

New Pensions : ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరు

Trinethram News : అమరావతి : ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ వారంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమై కొత్త

TELANGANA

Free Cancer : తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్

Trinethram News : తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లో

ANDHRAPRADESH

MP Purandeshwari : 2.10 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన

2.10 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగిపోతున్న కూటమి ప్రభుత్వం… ఎంపీ పురందేశ్వరి…ఎమ్మెల్యే

TELANGANA

Phone-Mitra program : ఫోన్ – మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన వికారాబాద్ DCO సాయిలత

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫోన్ – మిత్ర’ కార్యక్రమాన్ని ఈరోజు వికారాబాద్ జిల్లా కొత్తగడి గురుకుల బాలికల పాఠశాలలో

ANDHRAPRADESH

Public Health : ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత

తేదీ : 19/04/2025. సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని

ANDHRAPRADESH

Farmers Empowerment : రైతుల సాధికారితే లక్ష్యం

తేదీ : 19/04/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్) :(ఇంచార్జ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం సొసైటీలో నిర్వహించిన రైతు సాధికార

TELANGANA

MLC Kodandaram : కమీషనర్ దృష్టికి బస్తీ దావఖన సపోర్టింగ్ స్టాఫ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని

ఎం.ఎల్.సి. కోదండరాం వినతి పత్రం అందజేశారు హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 19 ఏప్రిల్ 2025 బస్తీ దవాఖానాలలో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ కు ప్రభుత్వ

You cannot copy content of this page

Scroll to Top