Political : సర్టిఫికెట్లపై ఇకపై నో పొలిటికల్ మార్క్!

No more political mark on certificates! Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్ల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. వాటిపై ఎలాంటి ఫొటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండకూడదని…

ప‌దేళ్ల త‌ర్వాత ఒకే వేదిక‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప‌వ‌న్

ఏపీలో గెలుపు ఎన్డీయేదే.. కూటమికి మోడీ అండ ఉంది.. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలి.. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా.. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ..…

తిరువూరు YSRCP నియోజకవర్గ కార్యాలయంలో ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్ కామెంట్స్

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: ప్రశాంతంగా ఉన్న తిరువూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. సుందరయ్య కాలనీలో టీడీపీ జెండాల పేరుతో జరిగిన గొడవ యువకుని హత్యాయత్నానికి దారితీసింది. అరాచకశక్తి కోలికపూడి శ్రీనివాస్ విషసంస్కృతితో మద్యం పోయించడంతోనే సంఘటన జరిగింది.. నీ నాయకత్వం…

తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ

Trinethram News : పగో జిల్లా : ‘తెలుగు జన విజయకేతనం జెండా’ సభగా పేరు.. వేదికపైకి కలిసి వచ్చిన చంద్రబాబు, పవన్‌.. జెండాలు మార్చుకుని ప్రజలకు బాబు, పవన్‌ అభివాదం.. వేదికపై ఇరు పార్టీలకు చెందిన 500 మంది నాయకులు…

Other Story

You cannot copy content of this page