Prema Kumar : బీసీ ఉద్యమకారుడు సాయి ఈశ్వరా చారి మృతదేహాన్నికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు Rs 25,000/_ ఆర్ధిక సహాయం చేసిన జనసేన నాయకులు
కూకట్పల్లి డిసెంబర్ 6 (త్రినేత్రం న్యూస్) : ఈ రోజు జగద్గిరిగుట్టలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఉద్యమంలో భాగంగా తన ప్రాణాలని అర్పించిన అమరవీరుడు […]










