దుబాయ్ ని ముంచెత్తిన వరద:నీట మునిగిన విమానాశ్రయాలు షాపింగ్ మాల్స్

Trinethram News : దుబాయ్…ఎడారిలో ఉన్న ఒక అద్బుత ఖరీదైన నగ రం దీని అబ్బురపరిచే శోభ అందరినీ ఆశ్చర్యపరుస్తుం ది. ప్రపంచ ప్రజలను తనవై పుకు తిప్పుకుంటుంది. అలాంటి దుబాయ్‌లో రెండేళ్లుగా జడలేకుండా పోయిన వర్షం.. ఒకేరోజు కురిసింది. యుఎఇ,…

BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

Trinethram News : Apr 08, 2024, BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రహేల్ నిందితుడిగా ఉన్నారు.…

జనసేన ఎంపీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఈయన ‘టీ టైమ్’ యజమానిగా గుర్తింపు పొందారు. 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉదయ్.. దుబాయ్ లో జాబ్ చేశారు. 2016లో రాజమండ్రిలో తొలి ‘టీ టైమ్’ ఔట్లెట్…

ఇదేదో దుబాయో, అమెరికానో కాదు

రెండు రోజుల క్రితం మోదిజీ ప్రారంభం చేసిన దేశంలోనే మొట్టమొదటి 8 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అయిన ద్వారకా ఎక్స్ ప్రెస్ హైవే. హర్యానాలోని గురుగావ్ దగ్గర..

బయటకు రప్పించేందుకు మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ కృషి

దుబాయ్ జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోతున్న వారిని బయటకు రప్పించేందుకు మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ కృషి చేశారు. వారు ఇప్పుడు అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలై తెలంగాణలోని స్వగ్రామాలకు చేరుకున్నారు. వారిని కేటీఆర్ పరామర్శించారు…

మాజీ ఎమ్మెల్యేపై లుక్ ఔట్ నోటీసులు జారీ!

బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు, కుమారుడుతో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు.

దుబాయ్ డిజైనర్లు ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

దుబాయ్ డిజైనర్లు ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ లండన్ :జనవరి 21:లండన్ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు,…

ఆర్కిటెక్ట్‌లతో ఒక ప్రతినిధి బృందం

దుబాయ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు మరియు డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు మరియు ఆర్కిటెక్ట్‌లతో ఒక ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. హైదరాబాద్ మూసీ పునరుజ్జీవనం కోసం సమావేశం జరిగింది.. 70కి పైగా…

దుబాయ్‌లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళ

దుబాయ్‌లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళ దుబాయ్: జనవరి 20దుబాయ్‌లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళగా ఇటీవల జులేఖా దావూద్‌ వార్తల్లో నిలిచారు. ఫోర్బ్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ టాప్‌ 100 ఇండియన్‌ లీడర్స్‌ ఇన్‌ యూఏఈ’లో చోటు దక్కించుకున్నారు. 84 ఏళ్ల…

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్: జనవరి 19మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన మల్లన్న..…

You cannot copy content of this page