జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ప్రధాన నిందితుడు అమర్ దీప్ కుమార్ కు చెందిన ప్రైవేట్ జెట్ విమానం సీజ్

అమర్ దీప్ కుమార్ ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్టు గుర్తించిన ఈడీ

ఫాల్కన్ స్కామ్ లో వచ్చిన డబ్బులతోనే రూ.14 కోట్లు పెట్టి ఈ విమానాన్ని అమర్ దీప్ కొనుగోలు చేసినట్టు గుర్తించిన ఈడీ

ఇదే కేసులో ఫిబ్రవరి 15న ఫాల్కన్ డైరెక్టర్స్ పవన్ కుమార్, కావ్య నల్లూరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page