ప్రధాని మోదీతో భేటీ కానున్న ఎలన్‌ మస్క్‌

Trinethram News : ఈనెల 22న ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ. భారత్‌లో పెట్టుబడులపై చర్చించనున్న మస్క్‌, 2 బిలియన్‌ డాలర్లతో మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌, టెస్లా ఈవీ లాంచింగ్‌, పలు ప్రాజెక్టుపై చర్చ.

You cannot copy content of this page