వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్‌కు తగిన శిక్ష పడాలి

పంచముఖ వ్యూహం,6 సూత్రాలతో ఎన్నికలకు పోతున్నాం

Trinethram News : 05.02.2024 రాబోవు ఎన్నికల్లో పంచముఖ వ్యూహంతో, 6 సూత్రాలతో ముందుకు వెళ్తాం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల్లో మాదిరిగా గ్యారెంటీ పథకాలు అమలు చేయడం

కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన వంద మంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 22, 23 డివిజన్ వాసులు 100 మంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

ఏం జరిగినా మన మంచికే : హరీశ్‌రావు

పటాన్‌చెరు నియోజకవర్గ భారాస నేతల సమావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు ఏం జరిగినా మన మంచికే : హరీశ్‌రావు ప్రజల్లో కూడా భారాసపై నమ్మకముంది: మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ దుష్ర్పచారం వల్ల భారాస ఓడిపోయింది: హరీశ్‌రావు

చీకటి ఉంటేనే వెలుగుకు విలువ: కేటీఆర్

కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం మాటల సర్కార్‌ మాత్రమేనని, చేతల ప్రభుత్వం కాదని కేటీఆర్ అన్నారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కాంగ్రెస్ గురించి ప్రజలకు అర్థమైందని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన ఈ…

విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టుల అప్పగింత: సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్‌, హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజనచట్టంలోనే ఉందన్నారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని…

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ హెల్త్ డైరెక్ట్ మరో సారి సంచలన కామెంట్స్

నా 25 ఏళ్ల ఉద్యోగ జీవితం రాజీనామా చేస్తున్నాను ప్రజా జీవితంలోకి రావాలి అనుకుంటున్నాను.. ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్త గూడెం లో సేవలు చేస్తున్నాను, నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్న.. నా మొదటి సేవ నా కులానికే చేస్తాను ఖమ్మం,…

కాంగ్రెస్‌ తరఫున మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది

మెదక్‌ : కాంగ్రెస్‌ తరఫున మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. ఆశావహుల నుంచి ఆ పార్టీ అధిష్ఠానం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం విదితమే. శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. వీరిలో…

షర్మిలను పై సోషల్ మీడియాలో అవమానించడంపై రాహుల్ గాంధీ స్పందన

Trinethram News : మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయింది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని నేనూ, కాంగ్రెస్ పార్టీ…

బాపట్ల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్న: పఠాన్ రాజేష్

కాంగ్రెస్ పార్టీ నుండి మొట్టమొదటి ఎమ్మెల్యేగా జెడి శీలం కు దరఖాస్తు అందించిన రాజేష్ శనివారం బాపట్ల కాపు కళ్యాణ్ మండపం నందు బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజి బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో జిల్లాస్థాయి…

Other Story

You cannot copy content of this page