మే1 నుంచి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి త్రినేత్రం న్యూస్. రాజమహేంద్రవరం : దేశానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిళారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కాంగ్రెస్‌ శ్రేణులు సమన్వయంతో సమిష్టిగా…

Congress Party Candle Rally : పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ర్యాలీకి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మహిళా నేతలు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, తదితరులు పీపుల్స్ ప్లాజా నుంచి…

High Court : సోనియా, రాహుల్కి నోటీసులివ్వలేం

Trinethram News : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. నూతన న్యాయ చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని…

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్ మండలం మదన్ పల్లి గ్రామంలో TMRIES చైర్మన్ ఫహీమ్ క్కురేషి, యువజన కాంగ్రెస్ నాయకులు రాజీవ్ రెడ్డి తో కలిసి జై బాపు జై భీమ్ జై…

MLC Kavitha : రక్తం చుక్క చిందించకుండా రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్

వరంగల్ జిల్లా ఏప్రిల్ 24 : తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బాగుండాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరుకుంటా రని.. కానీ కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మాత్రం తమ కు…

Bhu Bharati Act : భూ భారతి చట్టం రైతుల చుట్టం

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. రైతు బాగుపడితే గ్రామం బాగుపడుతుంది – గ్రామం బాగుపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎమ్మెల్యే జారె తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి…

Congress Protests : అరకు మండల కేంద్రంలో గిరిజన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరసన

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ఏప్రిల్ 25 : అరకు నియోజకవర్గంలోని మండల కేంద్రములో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన ఉద్యోగ భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. జీఓ…

Sudhakar Reddy : జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నము

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి. మాట్లాడుతూ జమ్మూ కాశ్మిర్ లోని అనంత నాగ్ జిల్లా పెహల్గామ్ లో నిన్న జరిగిన ఉగ్ర దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం జమ్మూ…

BRS from Congress : కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ మున్సిపాలిటి పరిధిలోని 9వ వార్డు బూరుగుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంత్ రెడ్డి ఈరోజు ఆయన వర్గంతో కలిసి వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్…

MLA Jare : ఇందిరమ్మ బడి బాటతో విద్యా వెలుగులు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్ 22.04.2025 – మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట, నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాల ల అభివృద్ధికి. కాంగ్రెస్, పార్టీ పునాది వేస్తోంది. ఇందిరమ్మ, బడిబాట కార్యక్రమం ద్వారా మంజూరైన అమ్మ, ఆదర్శ పాఠశాల నిధులను…

Other Story

You cannot copy content of this page