Students Absent : ఇంటర్ పరీక్షల్లో 15 మంది విద్యార్థులు గైర్హాజరు
డిండి (గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని దొంతినేని నరసింహారావు ప్రభుత్వ కళాశాలలో బుధవారం జరిగిన ఇంటర్ పరీక్షల్లో జనరల్ ఇంటర్ విద్యార్థులు 132 మందికి గాను 128 మంది పరీక్షకు హాజరయ్యారని నలుగురు…