Kovelamudi Ravindra : మేజర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర

తేదీ : 27/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి .రవీంద్రను కూటమి ప్రభుత్వం ఖరారు చేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణకుమార్ , గాదే. వెంకటేశ్వరరావు లు…

MLA Gorantla : మహిళ సంరక్షణ ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల… కడియం : త్రినేత్రం న్యూస్ : మహిళ సంరక్షణ ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అనేక సంక్షేమ కార్యక్రమాలలో…

MLA Adireddy Srinivas : దీపం” సిలెండరుకు డెలీవరీ చార్జీలు తీసుకోవద్దు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

త్రినేత్రం న్యూస్: ఐవిఆర్ఎస్ ద్వారా రాజమండ్రి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. కార్మిక చట్టాల‌ప్రకారం గ్యాస్ డెలివరీ కార్మికులకు మంచి అగ్రిమెంటు చేయిస్తాం. నగరంలోని గ్యాస్ డెలివరీ కార్మికుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం…

MLA Nallamilli : రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

త్రినేత్రం న్యూస్ : ఎమ్మెల్యే, నల్లమిల్లి మాట్లాడుతూ… కంటిన్యూస్ గా రెండు జిల్లాల కలెక్టర్లు, జాయింటు కలెక్టర్లు, సివిల్ సప్లయ్ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ రైసుమిల్లుల నుండి ఇబ్బందులు తలెత్తినా వెంటనే వారికి తెలియజేయండి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం…

MLA Gorantla : గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుంది

ప్రతి గ్రామానికి అభివృద్ధి పండుగ తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం… 6.41కోట్ల రూపాయలతో హుకుంపేట, బొమ్మూరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే గోరంట్ల… Trinethram News : గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుందని, ఎన్నడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గం…

MLA Gorantla : విద్యారంగాన్ని నూతన విధానాలతో ముందుకు తీసుకు వెళుతున్న కూటమి ప్రభుత్వం

ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినిలను అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల… Trinethram News : విద్య రంగాన్ని నూతన విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని, విద్య వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ…

Secretariat : అమరావతిలో సెక్రటేరియట్ నిర్మాణం పై అడుగులు

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది. ఇప్పటికే…

AP Fiber Net : ఏపి ఫైబర్ నెట్ ఉద్యోగులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Trinethram News : ఏపీ ఫైబర్ నెట్‌‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్‌‌‌ నెట్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది. సూర్య ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి…

CM Chandrababu : గిరిజన యూనివర్శిటీ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే

Trinethram News : అమరావతి: కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో గిరిజన యూనివర్సిటీ (Central Tribal University) నిర్మాణం జరుగుతోంది.…

Dwakra Women : డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు

Trinethram News : డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో ఇంపార్టెంట్‌ నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌లు నడవనున్నాయి. పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఫస్ట్‌టైమ్‌ పెట్రోల్‌ బంకులు ఏర్పాటు కానున్నాయి.…

Other Story

You cannot copy content of this page