కేంద్ర మంత్రి అమిత్ షా తో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ భేటీ

Trinethram News : న్యూ ఢిల్లీ:మార్చి 09ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం నుంచి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గద్దె దించాలని గట్టిగానే విశ్వ ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో…

రాజ్యసభకు సుధామూర్తి ఎంపిక

Trinethram News : న్యూ ఢిల్లీ ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి భార్య సుధామూర్తిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు ఎంపిక చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘భారత రాష్ట్రపతి సుధామూర్తి ని రాజ్యసభకు…

ఏపీలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్.. కోడ్‎లో కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు ఇవే

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాపై, జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ కోసం చేపడుతున్న చర్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్…

రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే: సీఈవో ఎంకే మీనా

Trinethram News : అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు.. సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.…

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. 10 కీలక అంశాలు

Trinethram News : మంగళగిరి దగ్గర టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు..…

ప్రత్యేక సాంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్న నీతా అంబానీ

Trinethram News : గుజరాత్:మార్చి04రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారం సాయంత్రం ముగిశాయి.…

మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా: కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై BRS అధినేత కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం.. మిడ్‌మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశాం. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి. ఒక్క…

ఏపీ లో ఒంటరి పోరు కి బీజేపీ సిద్ధం?

రాజకీయ విశ్లేషకుల ఊహకు అందని రీతిలో ఏపీ రాజకీయాలు….జనసేన అధినేత పవన్‌కి చెక్ పెట్టేందుకు బీజేపీ పార్టీ రెఢి.. ఏపీ లో ఒంటరి పోరు కి బీజేపీ సిద్ధం!?… జనసేన వైఖరితో భారతీయ జనతా పార్టీ విసిగిపోయిందా? టీడీపీ అధినేతచంద్రబాబు పొత్తు…

అనంతపురం సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కామెంట్స్

అనంతపురం జిల్లా దేశంలోనే ఎక్కువ ప్రభావం చూపించే జిల్లా. అనంతపురం జిల్లా దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది. ఏ పీ లో కాంగ్రెస్ పూర్వ వైభవానికి అందరూ వైఎస్ షర్మిలకు శక్తినివ్వాలి. మోడీ వల్ల దేశంలో ప్రజాస్వాములనికి ముప్పు వచ్చింది. ఆహార…

తొలి జాబితా తర్వాత వీడియో కాన్ఫరెన్స్.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Trinethram News : అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలనే ఉద్దేశంతో కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.. సీట్లు…

Other Story

You cannot copy content of this page