అనంతపురం సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కామెంట్స్

TRINETHRAM NEWS

అనంతపురం జిల్లా దేశంలోనే ఎక్కువ ప్రభావం చూపించే జిల్లా.

అనంతపురం జిల్లా దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది.

ఏ పీ లో కాంగ్రెస్ పూర్వ వైభవానికి అందరూ వైఎస్ షర్మిలకు శక్తినివ్వాలి.

మోడీ వల్ల దేశంలో ప్రజాస్వాములనికి ముప్పు వచ్చింది.

ఆహార భద్రతను, విద్యా హక్కును తీసుకవచ్చిందే కాంగ్రెస్ పార్టీ

ఎన్నికల్లో బూత్ లెవల్ కాంగ్రెస్ నాయకులు అలర్ట్ గా ఉండాలి..

You cannot copy content of this page

Scroll to Top