Encounter : తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌: మావోయిస్టు మృతి

Telangana, Chhattisgarh, border encounter: Maoist killed Trinethram News : కొత్తగూడెం : జులై 19తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భద్రతాబలగా, మావోయిస్టులకు మధ్య ఈరోజు ఉదయం నుండి ఎదురు కాల్పులు కొన సాగున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో కొందరు మావోయిస్టులు మరణించి నట్లు…

Bomb Blast : IED బాంబు బ్లాస్ట్.. ఇద్దరు జవాన్లు మృతి

IED bomb blast.. Two jawans killed Trinethram News : ఛత్తీస్‌గఢ్ : Jul 18, 2024, ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో ఆపరేషన్‌లో ఉన్న సైనికులపై నక్సలైట్లు IED దాడికి పాల్పడ్డారు. IED పేలుడులో బీజాపూర్ జిల్లాకు చెందిన…

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon hits Andaman మాల్దీవులు, కొమోరిన్‌, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరణ.. ప్రీ మాన్‌సూన్‌ సీజన్‌లో తొలి అల్పపీడనం.. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి…

ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

During the elections, the Maoists, who were agitated during the elections, exchanged fire in Chhattisgarh: Jawan Mrity ఛత్తీస్‌గఢ్‌ అటవి ప్రాంతాల్లో నక్సలైట్లు సంచరిస్తున్నా రన్న సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల ఈరోజుఉదయం కూంబింగ్…

లోయలో పడిన బస్సు.. 12 మంది మృతి

Trinethram News : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో కేడియా డిస్టిలరీకి చెందిన 50 మంది ఉద్యోగులతో కుమ్హారి నుండి భిలాయ్‌కు తిరిగి వెళ్తున్న బస్సు రాత్రి 9 గంటలకు లోయలో పడిపోయింది ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. సమాచారం…

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్

Trinethram News : పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి.. ఘటనాస్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం. కాంకేర్ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో ఘటన.

మావోయిస్టులకు భారీ షాక్ గడ్చిరోలి ఎన్ కౌంటర్ నాలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు హతం!

ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో భద్రత బలగాలతో జరిగిన ఎదురు కాల్పులలో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురు దెబ్బ తగిలింది.. మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు అగ్ర నేతలు ఈ ఎన్కౌంటర్లో…

రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Trinethram News : Mar 15, 2024, రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలుభానుడి భగభగలకు అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే…

బీజాపూర్‌లో దారుణం.. మరో బీజేపీ నేతను కాల్చి చంపిన నక్సలైట్లు

Trinethram News : రాయ్‌పుర్ : ఛత్తీస్ గఢ్‌లో మరో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం బీజేపీ(BJP) నేతను నక్సలైట్లు కత్తులతో పొడిచి చంపగా.. తాజాగా మరో బీజేపీ నేతను కాల్చి చంపారు.బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి…

You cannot copy content of this page