Seats In B.Tech : బీటెక్‌లో మరో 9వేల సీట్లు

Another 9 thousand seats in B.Tech Trinethram News : Telangana : Jul 26, 2024, రాష్ట్రంలో కొత్తగా మరో 9,000 బీటెక్ సీట్ల కల్పనకు కసరత్తు పూర్తయింది. ఇవి నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. బీటెక్‌లో ప్రవేశాలకు…

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ వాయిదా.. కొత్త షెడ్యూల్‌ ఇదే! పరీక్ష తేదీలో మార్పు లేదు

Trinethram News : దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రిజిస్ట్రేషన్‌ వాయిదా పడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు…

మరో 4 రోజుల్లో జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి!

న్యూఢిల్లీ : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ బీఈ/బీటెక్‌/బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ 2024 మలి విడత (సెషన్-2) పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ…

ఎస్సీ సతీష్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న పులివెందుల రాజకీయం

కడప : – ఎస్సీ సతీష్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న పులివెందుల రాజకీయం.. ఎస్ వి సతీష్ రెడ్డితో భేటీ అయిన పులివెందుల నియోజకవర్గం ఇన్చార్జి బీటెక్ రవి తెలుగుదేశం లోకి రావాలని ఎస్ వి సతీష్ రెడ్డిని ఆహ్వానించిన బీటెక్…

ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో ప్రసవించిన విద్యార్థిని… మృతి

Trinethram News : నంద్యాల పాణ్యం మండలం శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ లో మూడు నెలల క్రితం ఓ యువతి బిటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది. కాలేజీ కి సంబంధించిన హాస్టల్ లో ఉంటూ చదువు కొనసాగిస్తుంది. రాత్రి 9…

You cannot copy content of this page