అయోధ్యకి సిద్ధమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం
తిరుమల అయోధ్యకి సిద్ధమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం. లక్ష లడ్డూలను సిద్ధం చేసిన టీటీడీ. రేపు అయోధ్యకి లక్ష లడ్డూలను తరలించనున్న టీటీడీ
తిరుమల అయోధ్యకి సిద్ధమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం. లక్ష లడ్డూలను సిద్ధం చేసిన టీటీడీ. రేపు అయోధ్యకి లక్ష లడ్డూలను తరలించనున్న టీటీడీ
అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే! రూ.50 కోట్లు పైగా ఖర్చు! అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం…
అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ట మహోత్సవం సంబరాలు నిన్నటి నుంచి ప్రారంభించారు. మొదటి రోజు తంతు ఈరోజు పూర్తి చేశారు ప్రాణప్రతిష్టకు సంబంధించిన పూజలు కార్యకలాపాలు జనవరి 21వ తేదీ వరకు కొనసాగుతాయి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ప్రాణప్రతిష్ట…
Trinethram News : అయోధ్య ఇవాళ ఆలయ ప్రాంగణంలోకి రామ్లల్లా విగ్రహ ప్రవేశం.. ఊరేగింపుగా రానున్న రామ్లల్లా.. 50 దేశాల నుంచి 53 మంది ప్రత్యేక అతిథులు.. ఇప్పటికే ప్రాణప్రతిష్టకు ప్రారంభమైన కార్యక్రమాలు
Trinethram News : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం PM మోదీ చేతుల మీదుగా జరగనుందని రామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. అయితే వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా మోదీ 6 రోజులు కార్యక్రమం నిర్వహించలేరని పేర్కొంది. ఆయనకు బదులుగా 16-21 వరకు…
Trinethram News : అయోధ్య శ్రీరామునికి నేడు భారీ లడ్డూ తరలివెళ్లనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామా కేటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం 1265 కేజీల భారీ లడ్డూను తయారు చేయించారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ…
త్వరలో కొత్తగా ముద్రించనున్న 500 రూపాయలు నోటుపై అయోధ్య శ్రీరాముని ఫోటో ముద్రించనున్న కేంద్ర ప్రభుత్వం.
అయోధ్యలోని రామమందిరప్రతిష్ఠా ముహూర్తoను నిర్ణయించినది వీరే. పండిత్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అనే పేరు కలిగి కాశీ పట్టణమందు నివసిస్తున్నారు. కాశీయందలి రామ్ ఘాట్ వద్ద గంగానదీ తీరాన ఈయన నివాసం. Simple living & high thinking కి ప్రతిరూపమే…
అయోధ్య రామమందిర దర్శనార్థం విచ్చేసే భక్తులకు ప్రసాదాల నిమిత్తం 50 కోట్లు విరాళం ప్రకటించిన ఇండియన్ గ్లోబల్ స్టార్ పాన్ వరల్డ్ హీరో డార్లింగ్ ప్రభాస్…
Trinethram News : ఉత్తర ప్రదేశ్: జనవరి 16అయోధ్య రామమందిరంలో ఈనెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. నేటి నుంచి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభంకా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగు తున్నాయి. తాజాగా ఆలయ గర్భగుడికి బంగారు…
You cannot copy content of this page