జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 16 at 12.45.38 PM

TRINETHRAM NEWS

Trinethram News : ఉత్తర ప్రదేశ్: జనవరి 16
అయోధ్య రామమందిరంలో ఈనెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది.

నేటి నుంచి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభంకా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగు తున్నాయి.

తాజాగా ఆలయ గర్భగుడికి బంగారు తలుపులు బిగించారు. దీంతో పాటు మొత్తం ఆలయంలో 14 బంగారు తలుపులు ఏర్పాట్లు చేశారు.

ఈనెల 18న రాముడి విగ్రహం గర్భగుడికి చేరుకోనుంది.

You cannot copy content of this page