apgovernment

ANDHRAPRADESH

Transfers of IAS : ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

Transfers of IAS : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం (మార్చి 29, 2026) కీలక […]

ANDHRAPRADESH

Free Travel : దివ్యాంగులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎస్కార్ట్‌కు 50 శాతం రాయితీ

Trinethram News : దివ్యాంగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం వారికి కల్పించింది.. అంతేకాదు.. ఇక, దివ్యాంగులతో ఎస్కార్ట్‌గా వచ్చేవారికి

ANDHRAPRADESH

CM Chandrababu : ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఢిల్లీ : ఈ సదస్సుకు హాజరైన ప్రపంచ క్వాంటం, ఏఐ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు. సదస్సులో ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం

ANDHRAPRADESH

AP Budget : ఏపీ బడ్జెట్‌.. అమరావతికి రూ.6 వేల కోట్లు

Trinethram News : అమరావతి: రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించింది. విద్యుత్‌ రంగం- రూ.13,934 కోట్లు; రోడ్లు, పోర్టు,

ANDHRAPRADESH

New Airports in AP : ఏపీలో నాలుగు కొత్త విమానాశ్రయాలు.. తాడేపల్లిగూడెంపై కేంద్రం కీలక ప్రకటన

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన అధ్యయనం చేయాలని ఏఏఐని కోరినట్లు తెలిపిన కేంద్ర మంత్రి పరిశీలనలో ఉన్న కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలు ఎయిర్‌పోర్టుల

ANDHRAPRADESH

CEO Amrapali : రుషికొండ భవనాల వినియోగానికి ఏపీ ప్రభుత్వం చర్యలు

Trinethram News : వినియోగ మార్గాలపై ప్రజల సలహాలు కోరిన ప్రభుత్వం.. రుషికొండలో పర్యావరణ, పర్యాటక అభివృద్ధికి.. ప్రజల సూచనలు కోరిన పర్యాటకశాఖ.. ఈనెల 17న జాతీయ,

ANDHRAPRADESH

Venkaiah Naidu : ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు

Trinethram News : మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్న.. విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ..ఉచితాలు అలవాటు చేయకూడదు.. విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే

TELANGANA

Development of Srisailam Mahakshetra : శ్రీశైలం మహాక్షేత్రం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం

ANDHRAPRADESH

Housewarming : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – వచ్చే శ్రావణ మాసంలో పేదల గృహప్రవేశాలు

Trinethram News : వచ్చే శ్రావణ మాసంలో పేదలకు 3 లక్షల ఇళ్లు అప్పగించనున్న ప్రభుత్వం – ఇప్పటికే సుమారుగా లక్ష మంది లబ్ధిదారులకు రూ.300 కోట్లు

ANDHRAPRADESH

AP Government : ఏపీ ప్రభుత్వం ఒప్పందం

తేదీ : 30/04/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యువతకు నైపుణ్య

You cannot copy content of this page

Scroll to Top