Adivasi JAC : 5వ షెడ్యూల్డ్ ఏరియా లో గిరిజనేతరులకు ఇచ్చిన భూమి పట్టాలను రద్దు చేయాలి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : 5వ షెడ్యూల్డ్ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, బంగారం పేటలో, సర్వే నెంబర్ 90 లో 14 ఎకరాల 31 సెంట్ల భూమి దుళ్ళా శ్రీనివాసరావు, దలే…

Gundla Raghuvanshi : జల జీవన్ దినోత్సవం సందర్బంగా చెరువు పనులు ప్రారంభించిన, జనసేన సీనియర్ నాయకులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( జి. కె. వీధి మండలం ) వంచుల పంచాయితీ, ఈతలబంద గ్రామం లో ఉపాధి హామీ పథకంద్వారా, పారంపండు (చెరువు ) జలజీవన్ దినోత్సవం సందర్బంగా కొబ్బరకాయ కొట్టి ప్రారంభించిన, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల…

Cancer Symptoms : బలభద్రపురం లో ఇంటింటి సర్వే చేపట్టడం ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తిస్తున్నాం

ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 98 సిబ్బంది ఆద్వర్యంలో ఆరోగ్య సర్వే ఆరోగ్య పరిస్థితి పై సమగ్ర డేటా సేకరణ శని ఆదివారాల్లో ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది…

MLA Nallamilli : స్పందించిన ప్రభుత్వం

వైద్య యంత్రంగాన్ని కదిలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి త్రినేత్రం న్యూస్: బలబద్రపురం. బలభద్రపురం గ్రామ ప్రజలకు ప్రమాదంకరంగా మారిన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే నల్లమిల్లి కృషి, వైద్య యంత్రాంగాన్ని కదలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి ఆఘమేఘాల…

Former MLA Dr. Satthi : రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై పెరుగుతున్న వ్యతిరేకత

త్రినేత్రం న్యూస్ అనపర్తి అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అధ్యక్షతన బిక్కవోలు రంగంపేట మండలాల పార్టీ ముఖ్య నేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా…

Aisaram Hanumantha Rao : సొలభం పంచాయితీ కేంద్రంలో చెరువుపనులు ప్రారంభించిన సర్పంచ్

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జి. మాడుగుల ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, జి. మాడుగుల మండలం,సోలభం పంచాయతీ కేంద్రంలో, చెరువులు ప్రారంభించిన గ్రామపంచాయతీ సర్పంచ్, ఐసారం హనుమంతరావు. 60 చెరువులకు కోటి రూపాయలు నిధులు మంజూరు. సోలభం గ్రామపంచాయతీ…

Rainbow Kiddos : జి.బి.ఆర్ లో ఘనంగా చిన్నారుల ‘రెయిన్ బో కిడోస్ ‘ కార్యక్రమం

త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నీయోజకవర్గo. అనపర్తి. ది. వి. 22-03-2025 అనగా శనివారం జి.బి.ఆర్ ఏసి క్యాంపస్ నర్సరీ, ఎల్.కే.జీ, యూ.కే.జీ, మరియు 1,2 తరగతుల విద్యార్థినీ విద్యార్థులకు ‘రెయిన్ బో కిడోస్’ కార్యక్రమం అత్యంత ఘనంగా ,…

బాయ్స్ హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వీసీ

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని మెన్ హాస్టల్ ను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రాజమండ్రి కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఎస్. రాహుల్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విశ్వవిద్యాలయంలో విసి ఆచార్య ప్రసన్నశ్రీ ని కలిసిన కేంద్ర కారాగారం…

Missing Call : మిస్డ్ కాల్ తీసిన ప్రాణం

తేదీ : 22/03/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భీమిలిలో విషాదం చోటుచేసుకుంది . గొల్లల పాలెం లో ఉంటున్న రాజేశ్వరి మూడు రోజుల క్రితం ఎదురింట్లో ఉండే ఉజ్వలకు మిస్డ్ కాల్ ఇవ్వడం జరిగింది. దాంతో…

Veera Mahila Sujatha : వీర మహిళ సుజాత పై కేసు నమోదు

తేదీ : 22/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పిఠాపురం జనసేన వీర మహిళ సుజాత పై కేసు నమోదు అవ్వడం జరిగింది. ఈనెల 14వ తేదీన జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భవ సభకు జ్యోతి…

Other Story

You cannot copy content of this page