ఎన్నికల కమీషన్ ని తప్పుబడుతున్న వైసీపీ

YCP is blaming the Election Commission Trinethram News : మాచర్లలో 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారంటున్న ఈసీ కేవలం పాల్వాయి ఘటన వీడియోను మాత్రమే ఎందుకు బయటపెట్టిందని ప్రశ్నిస్తోంది. ఎన్నికల కమిషన్ కంట్రోల్‌లో ఉండాల్సిన వీడియో ముందు…

హింస, అల్లర్లకు చంద్రబాబు, పురందేశ్వరే కారణం

Chandrababu and Purandeshwar are the cause of violence and riots Trinethram News : AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో హింస చెలరేగడానికి చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రలే ప్రధాన కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.…

ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు

Trinethram News : పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్.. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్…

మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారు పై దాడి

పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు…

జగన్‌ మళ్లీ సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి :అంబటి రాంబాబు

Trinethram News : నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఒక్కరోజులోనే నాలుక మడతేశారు. వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామనడం ఎన్నికల స్టంట్‌ కాదా..?

మంత్రి రోజా జీవితంపై పుస్తకం విడుదల

‘రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి’ పేరుతో రోజా బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించిన అంబటి, భూమన కార్యక్రమానికి హాజరైన రోజా భర్త సెల్వమణి

ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా మాకు నష్టం లేదు. -మంత్రి అంబటి రాంబాబు

Trinethram News : బాపట్ల జిల్లా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఊహించిందే.. అందరూ కలిసినా మాకేమీ కాదు.. పవన్‌ సీఎం కావాలని కాపులంతా ఎదురుచూశారు.. పవన్‌ మాత్రం చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు.. 50 శాతానికి పైగా ప్రజలు జగన్‌…

గతంలో చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్న అంబటి

సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా !!… అంటూ మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్ పవన్ కల్యాణ్, చంద్రబాబులపై అంబటి విమర్శలు సీఎం అంటే చంద్రబాబు మనిషా అంటూ ట్వీట్ గతంలో చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్న అంబటి

ప్రతాంశ్ కిశోర్‌పై మంత్రి అంబటి సెటైర్లు

ఏపీ ఎన్నికలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్(X) వేదికగా సెటైర్లు వేశారు. 2019 ఎన్నికలపై ప్రీసర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని, ఇప్పడు ప్రశాంత్‌కిశోర్ కూడా దానికి సిద్దంగా ఉన్నాడని…

సినిమా డైలాగులు చెప్పడానికే పవన్‌ పనికొస్తాడు: మంత్రి అంబటి

ప్రకాశం జిల్లా: పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడని.. సినిమా డైలాగులు చెప్పడానికే పనికొస్తాడంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.. నాలుగో సిద్దం సభతో టీడీపీ మూత పడటం ఖాయం అని, టీడీపీ నుంచి పోటీచేసే నాయకులే ఆలోచనలో పడతారన్నారు.. శనివారం…

You cannot copy content of this page