వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా.రూ.78.53 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్‌

Trinethram News : అమరావతి.. 2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా” క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి…

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Trinethram News : ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా..…

మారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల నిర్ణయం… ఈసారి కూడా

Trinethram News : అమరావతి : అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు (YCP Rebel MLAs) స్పందించలేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే..అయితే…

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన పాతపట్నం నియోజక వర్గ వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు

ఈ కలయిక పాతపట్నం నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది అమరావతి : వైసిపి అధిష్టానం పిలుపు మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో గౌరవ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డిని కలిసిన పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సీనియర్…

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

Trinethram News : ఉండవల్లి(అమరావతి).. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో…

మరోసారి వార్తల్లో నిలిచిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

అమరావతి : ఈసారి ఏదో రాజకీయ విమర్శలు చేసి కాదు.. సీఎం సీటులో కూర్చోవడం HOT TOPIC గా మారింది. పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన సమీక్షను బుధవారం సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో నిర్వహించారు. ఇన్నాళ్లూ మంత్రిగా తన సీటులో కూర్చొని సమీక్షలు…

రాజదాని ఫైల్స్ సినిమా విడుదల బ్రేక్

అమరావతి తీర్పును వెలువరించిన ఏపి హైకోర్టు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని అవమానించేలా చిత్రీకరించారని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రేపటి వరకు సినిమా విడుదల చేయవద్దని హై కోర్టు ఆదేశాలు. సినిమాకు సంబంధించిన అన్ని రికార్డ్స్…

నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

Trinethram News : అమరావతి: కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

మహా స్వాప్నికుడు చంద్రబాబు.. నేడు పుస్తకావిష్కరణ

Trinethram News : అమరావతి: ”అన్ని సమస్యలకూ మూలం ప్రజలే అనే రాజకీయ పార్టీల సంప్రదాయ ఆలోచనా ధోరణుల్ని కూకటివేళ్లతో పెకలించి… ప్రజలే అన్ని సమస్యలకూ పరిష్కారం అని చాటిచెప్పిన రాజకీయ నాయకుడు చంద్రబాబే.. ప్రధాని నరేంద్రమోదీ గత పదేళ్లుగా అమలుచేస్తున్న…

Other Story

You cannot copy content of this page