మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..

Trinethram News : ఢిల్లీ లోక్‌సభతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న సీఈసీ.. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు.. జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే అవకాశం..

ఇవాళ ఆన్ లైన్ లో మే నెలకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి

తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో మే నెలకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి మధ్యహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టిటిడి. తిరుమల: ఇవాళ కుమారధార…

You cannot copy content of this page