సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

Trinethram News : సంగారెడ్డి జిల్లా: మార్చి06సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ‌హ‌త్య‌కు గుర‌ య్యాడు. జిన్నారం మండ‌లం ఐడియా బొల్లారంలో బుధ‌వారం ఉద‌యం స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బొల్లారంలో నివాసం ఉంటున్న యాదగిరి అనే వ్యక్తిని బండరాయితో మోది హత్య…

రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

పటేల్‌గూడలోని ఎస్‌ఆర్‌ ఇన్‌ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ.. రూ. 9,021 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు అధిక డబ్బు ఆశచూపి రూ. 41.29 లక్షలు స్వాహా పార్ట్‌టైం జాబ్‌ పేరుతో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ఉద్యోగులకు మెజేస్‌ పంపిన కేటుగాళ్లు టాస్క్‌ల పేరుతో రూ. 11.29 లక్షల కాజేసిన సైబర్‌చీటర్స్‌పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

You cannot copy content of this page