మిథిలా స్టేడియంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

భద్రాచలం: రాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ రాధాకృష్ణన్.. రాముడికి కిరీటం, రాజదండం, రాజముద్రిక, శంఖు, చక్రాలు ధరింపజేసిన పండితులు.. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు. శ్రీరామ నామస్మరణతో మార్మోగిన మిథిలా స్టేడి

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. కేసీఆర్‌ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. కేసీఆర్‌ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ KCR | హైదరాబాద్ : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తరఫున…

జనవరి 18న గర్భగుడిలోకి రాముడు.. వివరాలు వెల్లడించిన శ్రీరామ జన్మభూమి ట్రస్టు

Trinethram News : లక్నో : అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 12:20 గంటలకు విగ్రహ…

నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు అయోధ్య రామమందిరంలో ఇవాళ ఒక కీలక ఘట్టం జరగనుంది

నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు అయోధ్య రామమందిరంలో ఇవాళ ఒక కీలక ఘట్టం జరగనుంది. దేశ వ్యాప్తంగా శ్రీరాముడు నడిచిన మార్గాల మీదుగా పూజలందుకున్న పాదుకలు ఇవాళ అయోధ్య కు చేరుకోనున్నాయి. 9KGల బరువున్న ఈ పాదుకల కోసం 8KGల వెండి…

శ్రీరామ పబ్లిక్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామం నందు శ్రీరామ పబ్లిక్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి…

You cannot copy content of this page