Medaram Sammakka Temple : మేడారం సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి మృతి

Medaram Sammakka temple head priest dies తెల్లవారుజామున పూజారి ముత్తయ్య మృతి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ముత్తయ్య ముత్తయ్య వయసు 50 ఏళ్లుతెలంగాణలోని మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి మల్లేల ముత్తయ్య ఈ ఉదయం…

మేడారం హుండీల లెక్కింపు

ఐదు రోజుల్లో 11 కోట్ల 25 లక్షల 70వేలు తుది దశకు చేరుకున్న మేడారం హుండీల లెక్కింపు ఐదో రోజు కరెన్సీ కానుకలు రూ. 9లక్షల 67వేలు సోమవారం 76 హుండీలను లెక్కించిన అధికారులు మొత్తం హుండీలు 540.. ఇప్పటివరకు లెక్కించినవి…

మేడారం హుండీలో బెట్టింగ్ సమస్య !

హన్మకొండలో మేడారం హుండీ లెక్కింపు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఓ మహిళ వినూత్నంగా తన కోరికల చిట్టిని హుండీలో వేసింది. ఇందులో బెట్టింగ్‌కి బానిసైన తన భర్త బెట్టింగ్ మానేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది…

రెండో రోజు పూర్తయిన మేడారం హుండీల లెక్కింపు

71 హుండీలను లెక్కించిన అధికారులు. రెండో రోజు 2 కోట్ల 98 లక్షల 35 వేల ఆదాయం. నగదును బ్యాంక్ వారికి అప్పగించిన దేవాదాయ శాఖ అధికారులు. ఇప్పటివరకు లెక్కించిన 205 హుండీలలో 6 కోట్ల 13 లక్షల 75 వేల…

మేడారం జాతర తిరుగువారం మొక్కులు చెల్లించినా

28/02/2024తాడ్వాయి మండలంములుగు జిల్లా మేడారం జాతర తిరుగువారం మొక్కులు చెల్లించినాపంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క బుధవారం శ్రీ సమ్మక్క సారమ్మ మహా జాతర తిరుగుబారం పండుగ అంగరంగ వైభవంగా గిరిజన పూజారులు గిరిజన…

మేడారం హుండీలను నేడు హనుమకొండకు తరలిస్తున్నారు

మేడారం సమక్మ-సారలమ్మ మహా జాతర దిగ్విజయంగా ముగిసింది దీంతో అధికారులు నేడు మేడారం నుంచి హుండీలను హనుమకొండకు తరలించనున్నారు హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ నెల 29 నుంచి హుండీలను లెక్కించనున్నారు మేడారం జాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు…

మేడారం భక్తులను సురక్షితంగా గమ్యాలకు చేర్చిన ఆర్టీసీ కుటుంబానికి నా అభినందనలు: ఎండి సజ్జనార్

హైదరాబాద్:ఫిబ్రవరి 25 మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకు న్నారు. శనివారం సాయంత్రంతో జాతర ముగిసింది. మళ్లీ రెండేళ్లకు జాతరకు మళ్లొస్తం తల్లీ అంటూ భక్తులు ఇండ్లకు…

ముగిసిన మేడారం మహాజాతర

సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశం.. జనం నుంచి మళ్లీ వనంలోకి దేవతలు.. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ తరలింపు.. 4 రోజుల్లో సమ్మక్క-సారక్కను దర్శించుకున్న కోటీ 30 లక్షల మంది భక్తులు.

మేడారం జాతరను 4 రోజుల్లో 1.35 కోట్ల మంది దర్శించుకున్నారు: మంత్రి సీతక్క

జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు జాతరలో వసతుల కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు ఇచ్చింది భక్తులకు ఇబ్బంది కలగకుండా మా వంతు కృషి చేశాం.

ముగింపు దశకు చేరుకున్న మేడారం జాతర

వనదేవతలు ఈరోజు రాత్రి వనప్రవేశం చేయనున్నారు. ఈ వనప్రవేశంతో జాతర ముగియనున్నది. సాయంత్రం గద్దెల దగ్గర సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. పూజల తర్వాత వనదేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభం కానుంది. అనంతరం సమ్మక్క తల్లి చిలకలగుట్టకు, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లనున్నారు.…

You cannot copy content of this page