దోమ మండలం శివరెడ్డి పల్లి గ్రామంలో ప్రజా పాలన

దోమ మండలం శివరెడ్డి పల్లి గ్రామంలో ప్రజా పాలన వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR దోమ మండలం శివరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో డిసిసి అధ్యక్షులు పరిగి…

మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మంథని మండలం ఖానాపూర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నారమల్ల రాజయ్య మరియు తోట రాజక్క ఇటీవల శస్త్ర…

కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కమాల్ పూర్ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో తాటి చెట్టు మీది నుంచి పడ్డ గీత కార్మికుడు…

Putta Madhukar : కాటారం మండలం లో పలు కుటుంబాలను పరామర్శించిన : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

కాటారం మండలం లో పలు కుటుంబాలను పరామర్శించిన : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కాటారం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కాటారం మండలం గుండ్రాత్ పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ గజ్జెల రామయ్య మరియు కొత్తపల్లి గ్రామంలో పెద్ది లక్ష్మీ…

మండల సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.

తేదీ : 12/01/2025.మండల సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.కుక్కునూరు : ( త్రినేత్ర న్యూస్); విలేఖరి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు మరియు సి.పి.ఐ పార్టీ వందేళ్ళ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్…

సస్పెండ్ చేయండి మండల తహసీల్దారును

తేదీ : 09/01/2025.సస్పెండ్ చేయండి మండల తహసీల్దారును.ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం , బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి సిపిఐ కార్యాలయాన్ని కూల్చేసిన తహసిల్దారును మరియు సహకరించిన వారిపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలని…

డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేపట్టిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్

డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేపట్టిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో నల్గొండ ఎంపీ…

Duddilla Sridhar Babu : రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి సింగరేణి నుండీ బోర్ మంజూర్ చేయించిన ఐటీ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి సింగరేణి నుండీ బోర్ మంజూర్ చేయించిన ఐటీ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు రామగిరి లావణ్య నేనున్నా అనే భరోసా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం…

ఆర్జీలను పరిశీలిస్తున్న మండల తాసిల్దారు

తేదీ :04/01/2025ఆర్జీలను పరిశీలిస్తున్న మండల తాసిల్దారు.తిరువూరు నియోజకవర్గం 🙁 త్రినేత్రం న్యూస్): విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, తాత కుంట్ల గ్రామ సచివాలయంలో రెవెన్యూ రైతు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రైతుల అర్జీలను తీసుకొని భూమికి…

Savitribai Phule Jayanti : డిండి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి

డిండి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.…

Other Story

You cannot copy content of this page