WhatsApp Image 2025 01 03 at 20.16.42
డిండి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శివానందం, లక్ష్మయ్య, అజయ్, శివాజీ, సురేష్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
