ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య

A wife who obstructs her husband’s funeral for property Trinethram News : పెద్దపల్లి – మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ (36)కు నాలుగేళ్ల కింద సంధ్యతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. సునీల్,…

Singer : ప్రముఖ సింగర్ భర్త కన్నుమూత

Famous singer’s husband passes away Trinethram News : కలకత్తా : జులై 09ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో (78) గుండెపోటుతో సోమవారం రాత్రి కన్ను మూశారు. కలకత్తాలోని తన…

Wife Died : భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

The wife died because she could not bear the death of her husband Trinethram News : మందలించడానికి వెళ్లి.. సంగెం మండల కేంద్రంలో టూ వీలర్ ఢీకొని మృతి జీర్ణించుకోలేక బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న…

నా భర్త ఉద్యోగం నాకు ఇప్పించండి

Give me my husband’s job రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మహమ్మారి కరోనా కాటుకు బలైన భర్త. పెద్దదిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో భార్య, పిల్లలు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు న్టీపీసీ యాజమాన్యం ఆదుకోవాలని అభాగ్యురాలి విన్నపం..మహమ్మారి కరోనా కాటుకు…

దంపతులపై పడిన చెట్టు. భర్త మృతి

A tree fell on the couple. Husband died Trinethram News : May 21, 2024, సికింద్రాబాద్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. శామీర్‌పేట్‌ తూముకుంటలో రవీందర్, సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం…

వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు భార్య భర్త అక్కడికి అక్కడే మృతి చెందారు

పల్నాడు జిల్లా. వినుకొండ మండలం లోని ఏ.కొత్తపాలెం గ్రామం లో ఈ రోజు ఉదయం వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు…

భర్త బెట్టింగ్ వ్యసనానికి భార్య బలి

Trinethram News : Mar 27, 2024, భర్త బెట్టింగ్ వ్యసనానికి భార్య బలిIPL బెట్టింగ్ కు బానిసైన భర్త విపరీతమైన అప్పులు చేయడంతో అతని భార్య బలైంది. ఋణ దాతల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని…

కవిత భర్త అయిన అనిల్ కు ED నోటీసులు

ఎంఎల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, కవిత PRO రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు. ఐదుగురికి సంబంధించిన సెల్‌ఫోన్లను ఇప్పటికే సీజ్‌ చేసిన ఈడీ.

తీవ్రంగా గాయపడ్డ 9వార్డు కౌన్సిలర్ రెడ్డి నాగ పద్మ భర్త రెడ్డి నగేష్

టిడిపి గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్యవైశ్య సంఘ పెద్దలు. వినుకొండ లో ఆర్యవైశ్య సంఘ పెద్దలు వారి సంఘం తరపున ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో టిడిపి గుండాలు రెచ్చిపోయారు… ఆర్యవైశ్య…

ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని.. ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచి వెళ్లిపోయాడు భర్త. అయినా భార్య కుంగి పోలేదు. కాయకష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ…

You cannot copy content of this page