ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్

Additional Collector G.V.Shyam Prasad Lal said that the process of purchase and movement of grain should be completed quickly పెద్దపల్లి, సుల్తానాబాద్, మే – 23: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి మండలం కొత్తపల్లి…

నేటితో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

Trinethram News : హైదరాబాద్: మే 102024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. 80 ఏళ్లు పైబడిన సీనియర్ ఓటర్లకు, వికలాంగ ఓటర్ల కు, కోవిడ్-19 సోకిన వ్యక్తులు…

నీట్‌ యూజీ 2024 దరఖాస్తుకు మళ్లీ అవకాశం.. మరికొన్ని గంటల్లో ముగుస్తోన్న దరఖాస్తు ప్రక్రియ

Trinethram News : దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 (నీట్‌ యూజీ) ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు అప్లికేషన్‌ విండో పునఃప్రారంభమైంది. ఈ మేరకు దరఖాస్తుకు మరో…

పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది

సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. హంగ్‌ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్‌ ఓటర్లు. మ్యాజిక్‌ ఫిగర్‌ (113)కు దూరంలో ఆగిపోయిన పార్టీలు.…

అవుటర్‌ అవతలికి పరిశ్రమల తరలింపు ప్రక్రియ కొలిక్కి వచ్చేలా లేదు

హైదరాబాద్‌: అవుటర్‌ అవతలికి పరిశ్రమల తరలింపు ప్రక్రియ కొలిక్కి వచ్చేలా లేదు. దశాబ్దం క్రితం రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలను తరలించాలని సంకల్పించినా నిర్వాహకులు అంగీకరించలేదు.  తరలింపు వల్ల 50 శాతం వరకు నష్టాలు వస్తాయని, వాటిని భరించేదెలా అని ప్రశ్నిస్తున్నారు. నగరంలోలాగే…

వైసీపీ లో కొనసాగుతున్న మార్పు ప్రక్రియ

Trinethram News : ఇప్పటి వరకు 72 మందిని మార్చిన వైసీపీ.. ఇందులో 59 మంది అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు కొత్తగా ఇంఛార్జిల మార్పు.. మరో 3 ఎంపీ స్థానాలు మార్పు ఉండకపోవచ్చు, పాతవారినే కొనసాగింపు.. మరో 9…

టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన…

రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: సీఎం రేవంత్‌ రెడ్డి

రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: సీఎం రేవంత్‌ రెడ్డి సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్‌, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.…

You cannot copy content of this page