నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

ఏపీ: ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్‌ ఘాట్‌ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన

రేపు ఉదయం వైసీపీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

ఇడుపులపాయలో ని సీఎం జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళి అనంతరం అభ్యర్థుల ప్రకటన…

రేపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన

Trinethram News : అమరావతి రేపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధం రేపు ఇడుపులపాయకు సీఎం జగన్.. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను ప్రకటించనున్న జగన్.. తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్.. ఈ నెల18…

రేపు టీడీపీ అభ్యర్థుల రెండో విడత జాబితా ప్రకటన

25 – 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు. పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు. పెండింగ్ లో టిడిపి పోటీచేసే మరో 50 స్థానాలు.

వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోకు ముహూర్తం ఖరారు.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన

Trinethram News : ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈవిషయాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు కాదు పూటపూటకు మారిపోతున్నాయి. నిన్న టీడీపీలో ఉన్న నాయకులు వైసీపీలో చేరుతుంటే..…

ఇప్పటికే పార్థసారధి కి నూజివీడు టిక్కెట్ ప్రకటన

టిడిపి లో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, వైసిపి విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్.. పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… వారి ఆధ్వర్యంలో వైకాపాని వీడి వైకాపా అనుబంధ…

గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన అధికారులు

AP: గ్రూప్-1 పరీక్ష వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ‘మార్చి 17న గ్రూప్-1 పరీక్ష యథావిధిగా ఉంటుంది. అభ్యర్థులు వదంతులు నమ్మకండి. పరీక్షలకు సిద్ధం కావాలి. ఇవాల్టి గ్రూప్-2 పరీక్షలకు 4.63 లక్షల మంది…

HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సంచలన ప్రకటన

Trinethram News : రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే టీంకు రూ.కోటి, ప్రతి ప్లేయర్‌కు బీఎండబ్ల్యూ కారు. రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్…

పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

Trinethram News : జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి…

రేపే వైసీపీ మేనిఫెస్టో.. రైతు రుణమాఫీ ప్రకటన?

Trinethram News : AP: అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు వైసీపీ నిర్వహిస్తోన్న సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. వృద్ధులు, వితంతువుల పెన్షన్లను రూ.4వేలకు పెంచడంతోపాటు రైతు రుణమాఫీ అంశాలు అందులో ఉంటాయని వార్తలు…

You cannot copy content of this page