బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన…

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునిల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునిల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశం నిర్వహించారు.

You cannot copy content of this page