స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి దాదాపు 5 లక్షల రూపాయలతో రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది

గోదావరిఖని ఆరో డివిజన్ సప్తగిరి కాలనీలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి దాదాపు 5 లక్షల రూపాయలతో రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…

You cannot copy content of this page