సేవాలాల్ మహారాజ్ మందిరం పరిశీలన చేస్తున్న డిప్యూటీ మేయర్

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ వద్ద నూతనంగా నిరమనిస్తున్న సేవాలాల్ మహారాజ్ దివ్య మందిరాన్ని సందర్శిస్తున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్. బంజారా ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబ దేవి భవ్య మందిరం…

జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా

3.5 టన్నుల మానవతా సాయం పంపిన భారత్ గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 600 మంది మృతి 15 వేలమందికిపైగా బాధితులు కలరా మందులు, నీటి శుద్ధి యంత్రాలు, ఓఆర్ఎస్ సాచెట్లు పంపిన భారత్

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇలాంటి నేరాల విషయంలో కేంద్రం వినియోగదారులను పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది.…

NTR క్రీడా ప్రాంగణం నందు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలోని సరదాగా కాసేపు డాన్స్ చేస్తున్న

గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని బృందావన్ గార్డెన్స్ నందు గల NTR క్రీడా ప్రాంగణం నందు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలోని సరదాగా కాసేపు డాన్స్ చేస్తున్న నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు,ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా,మద్దాలి…

కాళేశ్వరం అవినీతిపై విచారణకు కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

Trinethram News : కాళేశ్వరం అవినీతిపై విచారణకు కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల జనవరి07(జోగులాంబ-ప్రతినిధి):-కాంగ్రెస్ అధికారంలో లేనప్పడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చాలా సందర్భాల్లో మాట్లాడారని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం…

కాలం చెల్లిన డొక్కు బస్సులతో కాలయాపన చేస్తున్న బాపట్ల డిపో

Trinethram News : గుంటూరు నుండి బాపట్ల కు బాపట్ల నుండి గుంటూరు కు ఆర్టీసి బస్సులలో ప్రయాణం చేయడానికి నరకయాతన పడుతున్న ప్రయాణికులు..కాలం చెల్లిన డొక్కు బస్సులతో కాలయాపన చేస్తున్న బాపట్ల డిపో. పల్లేవెలుగు బస్సులు కన్నా అధ్వానంగా ప్రయాణిస్తున్న…

బీజేపీని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈటెల రాజేందర్

బీజేపీని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈటెల రాజేందర్ బండి సంజయ్‌కు మెచ్యూరిటీ లేదు కాబట్టి కరీంనగర్ ఎంపీ సీటు తనకే ఇవ్వాలని పట్టుబట్టిన ఈటెల రాజేందర్. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ సీటు ఇవ్వడం కుదరదని చెప్పిన పార్టీ అధిష్టానం. మెదక్ నుండి ఈటెలను…

అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.

అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైయస్సార్ హెల్త్ సెంటర్ తో పాటు బహుళప్రయోజన సౌకర్య గోదాము ను ప్రారంభించిన వినుకొండ…

అధిక ఫీజులు వసూలు చేస్తున్న, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపులు రద్దు చేయాలి

పత్రికా ప్రకటన*18/12/2023కరీంనగర్అధిక ఫీజులు వసూలు చేస్తున్న, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపులు రద్దు చేయాలి ఈరోజు కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్( లోకల్ బాడీస్)praful Desai గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందిఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు…

You cannot copy content of this page