ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూడు తల్లి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Trinethram News : Medchal : ఈ రోజు దుందిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి వేడుకల్లో అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. ఈ నవరాత్రి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హాజరై అమ్మవారికి ప్రత్యేక…

You cannot copy content of this page