తాడూర్ మండల పోలిస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై కేసు నమోదు

తాడూర్ మండల పోలిస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై కేసు నమోదు.. నిన్న సిరసవాడ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ఉల్లంఘించిన మాజీ ఎమ్మెల్యే మర్రి… ప్రధానోపాధ్యాయుడు చంద్ పాష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు…

ధర్మపురి ఎమ్మెల్యే కారు బోల్తా

ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద లారీని తప్పించబోయి ఎమ్మల్యే కారు బోల్తా ఘటనలో కారులోనే ఉన్న ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మరియు అతని అనుచరులు.…

సొంత డబ్బులతో స్కూల్ కట్టించిన మాజీ ఎమ్మెల్యే

రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల 50 లక్షలతో…

ఈనెల 19న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల తుది విచారణ

Trinethram News : ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవికి స్పీకర్ నోటీసులు విచారణకు హాజరుకాకపోతే విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్ తుది విచారణకు హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న వైసీపీ…

అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి చిట్ చాట్

కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. నల్లగొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సచ్చిన పాములు. సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే గెలిచే వాళ్ళం. ఇవ్వాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ హ బంధు, ఈ బంధు ఇచ్చి చివరకీ బొందలో…

1లక్ష 50వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలం కేంద్రానికి చెందిన యం.రమేష్ S/o డబ్బున్న కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 1లక్ష50వేలు రూపాయలు LOC లెటర్ ను…

మంగళగిరి నుంచి లోకేశ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరు: వెల్లంపల్లి శ్రీనివాస్

వైసీపీలో మిగిలిపోయిన స్క్రాప్ టీడీపీలోకి వచ్చిందన్న వెల్లంపల్లి ఆ స్క్రాప్ ను చూసి పిచ్చి వేషాలు వేయొద్దని లోకేశ్ కు వార్నింగ్ మీ నాన్నకే జగన్ భయపడలేదు.. నువ్వెంత అని వ్యాఖ్య

గద్వాల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నల్లగొండ సభకు తరలిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

Trinethram News : బహిరంగ సభకు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల నిర్వహణ బాధ్యత కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు…

హరీష్ రావు పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

“హరీష్ రావు పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు : తెలంగాణ శాసనసభలో కృష్ణా జలాలపై సాగిన చర్చల్లో పాలకవిపక్షాల మధ్య ఇవాళ మాటల యుద్ధం జరిగింది. అనంతరం అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ…

Other Story

You cannot copy content of this page