
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మసనం సంచలన తీర్పు…
Supreme Court : త్రినేత్రం న్యూస్ : గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తిపై జరిగిన దాడిపై అట్రాసిటీ కేసు నమోదు.. బాధితుడు దశాబ్ద కాలంగా పాస్టర్గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని గుర్తించిన కోర్టు
క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కోర్టు స్పష్టీకరణ… తహశీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని తెచ్చిన సుప్రీం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

