Parliamentary Committee Visits Kochi : కొచ్చిని సందర్శించిన పార్లమెంటరీ కమిటీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 28 నెల్లూరు జిల్లా.. పార్లమెంటరీ కమిటీ ఆన్ ఇండస్ట్రీస్ సభ్యులు నాలుగు రోజులు దేశంలోని వివిధ ప్రాంతాలలో గల ముఖ్యమైన పరిశ్రమలను సందర్శించేందుకు రాజ్యసభ సభ్యులు మరియు కమిటీ చైర్మన్ , తిరుచ్చి శివ ఆధ్వర్యంలో నేడు కొచ్చి కి చేరుకున్నారు.

కమిటీ సభ్యులైన రాజ్యసభ సభ్యులు ,బీద మస్తాన్ రావు యాదవ్ వివిధ మీటింగులలో కమిటీ సభ్యులతో పాల్గొన్నారు.

ఈ కమిటీ పారిశ్రామిక అభివృద్ధి కోసం భారత ప్రభుత్వానికి తగు సూచనలు, సలహాలు ఇస్తుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Parliamentary Committee Visits Kochi

You cannot copy content of this page

Scroll to Top