వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: దోమ మండల పరిధిలోని పలు వివాహా వేడుకల్లో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.ఈ కార్యక్రమంలో దోమ మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి ,సర్పంచుల సంగం మాజీ అధ్యక్షులు రాజిరెడ్డి ,BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి పరిగి మండల అద్యక్షులు ఆంజనేయులు ,JAC రవి ,బాడెంపల్లి బ్రాహ్మణ పల్లి మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి వెంకటయ్య తదితరులు పాల్గొని నూతన వధువువరులను ఆశీర్వదించడం ఆశీర్వదించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


