Trinethram News : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ల కోసం ‘ప్రాణం’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వృద్ధులకు వినోదం, ఆహ్లాదంతో పాటు వైద్యం, ఆటలు, పుస్తకాలు, ఉచిత ఆహారం కూడా అందించబడుతుంది.
ఈ సెంటర్లు ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయి. వారానికి ఒకసారి ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందిస్తారు.
ప్రస్తుతం జిల్లాకు ఒకటి చొప్పున 39 సెంటర్లు, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో రెండేసి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


