డిండి (గుండ్ల పల్లి) డిసెంబర్ 22 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిలి కోల్ గ్రామ పంచాయతీ నూతన గ్రామ సర్పంచ్ గా పెరవాల రజిత జంగారెడ్డి. ఉప సర్పంచ్ గా గంజి సంధ్య సురేష్ పాలకవర్గం,ప్రమాణ స్వీకారం జరిగింది.
ఈ కార్యక్రమములో గ్రామ పంచాయితీ 10 మంది వార్డు సభ్యులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి వేణు ఎన్నికల విధి అధికారులు.గ్రామ సిబ్బంధి .వావిల్ కోల్ గ్రామ పంచాయతీ ప్రజలు,ఓర్సు ముత్యాలు , ఓర్సు అంజయ్య , మాజి ఎం పీ టీ సి వెంకటయ్య, లక్ష్మీనారాయణ, శ్రీను , వెంకటేశ్, సత్తిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి , యాదరెడ్డి తధితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


