Nimmala met CM : ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి నిమ్మల

TRINETHRAM NEWS

తేదీ : 30/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కంకిపాడులో మాజీ మంత్రి దేవినేని. ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహానికి తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి హాజరు అవ్వడం జరిగింది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. హెలిప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Nimmala met the

You cannot copy content of this page

Scroll to Top