Mandapalli met Sajjala : సజ్జలను కలిసిన మందపల్లి రవికుమార్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్.. మండపేట, తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయం లో సజ్జల రామకృష్ణ రెడ్డి నీ మండపేట నియోజక వర్గ వైసిపి ఆర్టిఐ అధ్యక్షులు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, వైసిపి జిల్లా ప్రధాన కారదర్శి యర్రగుంట మణికంఠ ( అయ్యప్ప,) లు మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట నియోజక వర్గ వైసిపి పరిస్తితి అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు పై ప్రజల్లో ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mandapalli Ravikumar met Sajjala

You cannot copy content of this page

Scroll to Top